టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయుల దాడి

ABN , First Publish Date - 2020-09-17T17:59:51+05:30 IST

శ్రీకాకుళం: రాజాం మండలం బుచ్చెమపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయుల దాడి

శ్రీకాకుళం: రాజాం మండలం బుచ్చెమపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గోడ నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. దారికి అడ్డంగా గోడ నిర్మాణాన్ని టీడీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ వర్గం దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.

Updated Date - 2020-09-17T17:59:51+05:30 IST