గిట్టుబాటు ధర అడిగిన రైతులను లాఠీలతో కొట్టి అరెస్ట్‌ చేశారు: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-06-04T01:12:43+05:30 IST

గిట్టుబాటు ధర అడిగిన రైతులను లాఠీలతో కొట్టి అరెస్ట్‌ చేశారు: దేవినేని ఉమ

గిట్టుబాటు ధర అడిగిన రైతులను లాఠీలతో కొట్టి అరెస్ట్‌ చేశారు: దేవినేని ఉమ

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. పండించిన పసుపు పంటను కొనుగోలు చేయమని రైతులు రోడ్డెక్కారని, గిట్టుబాటు ధర అడిగిన రైతులను లాఠీలతో కొట్టి అరెస్ట్‌ చేశారని దేవినేని ఉమ మండిపడ్డారు. నిబంధనల పేరుతో రైతు కష్టాన్ని దళారులు దోచేస్తున్నారని ఉమ విమర్శించారు. పండించిన పంటలను ఎందుకు కొనుగోలు చెయ్యరో రైతులకు చెప్పాలని ట్విట్టర్‌ ద్వారా ప్రభుత్వాన్ని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2020-06-04T01:12:43+05:30 IST