రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ‘యడ్లపల్లి’
ABN , First Publish Date - 2021-07-26T05:14:44+05:30 IST
రోటరిక్లబ్ ఆఫ్ చీమకుర్తి నూతన కార్యవర్గ ప్ర మాణస్వీకారాన్ని ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
చీమకుర్తి, జూలై 25 : రోటరిక్లబ్ ఆఫ్ చీమకుర్తి నూతన కార్యవర్గ ప్ర మాణస్వీకారాన్ని ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడి గా యడ్లపల్లి రామబ్రహ్మం, కార్యదర్శిగా పరాంకుశం శ్రీనివాసమూర్తి, కోశా ధికారిగా దుడ్డు శంకర్, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా ము ప్పూరి చలమయ్య, అడుసుమల్లి శ్రీనివాసరావు, గొల్లపూడి చౌదరి, రామకృ ష్ణ, పి.రామకృష్ణారెడ్డి, అంబటి వీరారెడ్డి, గొల్లపూడి వెంకట్రావు, తిరువెంగ ళం, కోటేశ్వరరావు, తిరుపతిరెడ్డి, శ్రీను, చౌదరిలు ఎన్నికయ్యారు. ఈ సంద ర్భంగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ టి.రాజశేఖరరెడ్డి, రోటరి అసిస్టెంట్ గవర్నర్ ఎం.కొండయ్యలు మాట్లాడుతూ చీమకుర్తి రోటరీ సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. కార్యక్రమంలో దోమల పుల్లయ్య, ఎండీ.కరీముల్లా, నల్లూరి వెంకటేశ్వరరావు, సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.