కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న ఐదుగురి అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-25T19:33:59+05:30 IST

రియల్ ఎస్టేట్ వెంచర్లలో కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు.

కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న ఐదుగురి అరెస్ట్

యాదాద్రి-భువనగిరి: రియల్ ఎస్టేట్ వెంచర్లలో కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు జనగామ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. నిందితుల నుంచి రూ. 8,25,000 నగదు, టాటా ఎస్, అశోక్ లే ల్యాండ్ వాహనాలు, రెండు బైక్స్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యాదగిరి గుట్ట, భువనగిరి రూరల్, భువనగిరి పట్టణం, బొమ్మల రామారం, బీబీ నగర్ మండలాల్లో 7 కేసులు నమోదయినట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2021-11-25T19:33:59+05:30 IST