Yadadri ఆలయ మాహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారు

ABN , First Publish Date - 2022-03-16T13:58:37+05:30 IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారైంది.

Yadadri ఆలయ మాహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారు

యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం ఖరారైంది. ఈనెల 28న మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు మహాకుంభ సంప్రోక్షణను నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి 28 వరకు పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో ఉద్గాటన పర్వాలు జరుగున్నాయి. మరోవైపు నేటి నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-03-16T13:58:37+05:30 IST