Telangana: యాదాద్రిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-11-14T14:31:24+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

Telangana: యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదాద్రి-భువనగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపారాధన, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు వాహనాలను  కొండపైకి అనుమతించడంలేదు. 

Updated Date - 2021-11-14T14:31:24+05:30 IST