Yadadri: హోటల్ వ్యాపారి ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2022-04-11T13:36:11+05:30 IST

జిల్లాలోని రామన్నపేటలో హోటల్ వ్యాపారి కుకుడాల లక్ష్మారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది.

Yadadri: హోటల్ వ్యాపారి ఇంట్లో చోరీ

యాదాద్రి: జిల్లాలోని రామన్నపేటలో హోటల్ వ్యాపారి కుకుడాల లక్ష్మారెడ్డి ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. దాదాపు 32 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ. 2.76 లక్షల నగదును దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-11T13:36:11+05:30 IST