కొత్త మోడల్లో Xiaomi స్మార్ట్ఫోన్
ABN , First Publish Date - 2021-09-19T01:02:19+05:30 IST
కొత్త మోడల్లో Xiaomi స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమి తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్లో షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999 ఉంటుంది. షియోమి 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరింయట్లో వస్తోంది.