వేణుగోపాలస్వామి ఆలయంలో టీడీపీ నాయకుల పూజలు

ABN , First Publish Date - 2022-05-18T06:35:01+05:30 IST

ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లిలో వెలసిన వేణుగోపాలస్వామిని బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం టీడీపీ మండల నాయకులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.

వేణుగోపాలస్వామి ఆలయంలో టీడీపీ నాయకుల పూజలు
పూజల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

 ఎర్రగొండపాలెం, మే 17 : ఎర్రగొండపాలెం సమీపంలో మిల్లంపల్లిలో వెలసిన వేణుగోపాలస్వామిని బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం టీడీపీ మండల నాయకులు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. స్వామి దర్శించుకున్న వారిలో ఏఎంసీ  మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, టీడీపీ  మండల అధ్యక్షుడు చేకూరి సుబ్భారావు, టీడీపీ ఎస్టీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి మంత్రునాయక్‌, జిల్లా బీసీసెల్‌ ఉపాధ్యక్షులు కంచర్ల సత్యనారాయణగౌడ్‌, నాయకులు కొత్తమోసు సుబ్రహ్మణ్యం, తోట మహేష్‌, వేగినాటి శ్రీను,  చిట్యాల వెంగళరెడ్డి, పేరం.నాగిరెడ్డి,  వెంకటరెడ్డి, కందుల నారాయణరెడ్డి, కొత్త భాస్కర్‌, వీరాయిపాలెం వార్డు సభ్యులు అంకాలు, ఆముదం అంజిరెడ్డి, దొంత వెంకట్రావులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T06:35:01+05:30 IST