భక్తి శ్రద్ధలతో అంకాలమ్మకు పూజలు
ABN , First Publish Date - 2022-08-15T04:52:52+05:30 IST
మండ లంలోని సుంకేసుల పల్లెలో ఇటీవల నిర్మించిన అంకాలమ్మ దేవాలయం లో ఆదివారం ఆ గ్రామస్థులు సా మూహికంగా బోనాలను తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు.
పోరుమామిళ్ల, ఆగస్టు 14 : మండ లంలోని సుంకేసుల పల్లెలో ఇటీవల నిర్మించిన అంకాలమ్మ దేవాలయం లో ఆదివారం ఆ గ్రామస్థులు సా మూహికంగా బోనాలను తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. మాజీ ఎ మ్మెల్యే విజయమ్మ, పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ యన మల సుధాకర్, మార్కెట్యార్డ్ మా జీ వైస్ చైర్మన్ సాదనకారి రమ్తు, టీడీపీ నాయకులు ఇమామ్ హుస్సే న్ , సీతా వెంకట సుబ్బయ్య, తోట బ్రహ్మయ్య, మస్తాన్, రమణయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నగరి భైరవ ప్రసాద్ తిరుమలశెట్టి సుబ్బారావు, ఆర్మీ మాజీ జవాన్ శ్రీనివాసులు, మేడిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.