ఇంట్లో అగ్ని ప్రమాదం.. మహిళ మృతి

ABN , First Publish Date - 2020-08-13T22:36:24+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాకర్ల వారి వీధిలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.

ఇంట్లో అగ్ని ప్రమాదం.. మహిళ మృతి

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కాకర్ల వారి వీధిలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ ఫైర్ అవ్వడంతో రామలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. ప్రమాద సమయంలో ఇంట్లో రామలక్ష్మి ఒంటరిగా ఉంది. ఇంటి లోపలి నుంచి పొగలు రావడంతో లోపలికి వెళ్లి స్థానికులు మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-13T22:36:24+05:30 IST