వైసీపీ నేత దాడి చేశారంటూ మహిళ ఆవేదన
ABN , First Publish Date - 2020-08-14T21:14:35+05:30 IST
నెల్లూరు: వైసీపీ నేత ఒకరు ఇంటికి పిలిపించి, తన కుమారులతో కలిసి దాడి చేశారని పోలీసులకి ఫిర్యాదు చేసినా..
నెల్లూరు: వైసీపీ నేత ఒకరు ఇంటికి పిలిపించి, తన కుమారులతో కలిసి దాడి చేశారని పోలీసులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. తమ పరిధి కాదని దిశ పోలీసులు పేర్కొన్నారని సదరు మహిళ తెలిపింది.
’