కొవిడ్‌తో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-10-01T08:44:58+05:30 IST

కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన

కొవిడ్‌తో మహిళ మృతి

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 30: కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన 49ఏళ్ల మహిళ మృతిచెందినట్టు వైద్యుడు బుధవారం తెలిపారు.


పాజిటివ్‌తో 43మంది ఆసుపత్రిలో చేరగా 46మంది డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో 395మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-10-01T08:44:58+05:30 IST