మనోవేదనతో మహిళా రైతు మృతి

ABN , First Publish Date - 2020-02-24T09:04:43+05:30 IST

జధాని తరలింపు ప్రకటనతో మనో వేదనకు గురైన ఎర్రబాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు కోలా సీతారావమ్మ(80) మృతి చెందారు. గతంలో ఆమె రాజధాని

మనోవేదనతో మహిళా రైతు మృతి

అమరావతి: రాజధాని తరలింపు ప్రకటనతో మనో వేదనకు గురైన ఎర్రబాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు కోలా సీతారావమ్మ(80) మృతి చెందారు. గతంలో ఆమె రాజధాని నిర్మాణానికి తనకున్న రెండెకరాల భూమిని ఇచ్చారు. 

Updated Date - 2020-02-24T09:04:43+05:30 IST