మనోవేదనతో మహిళా రైతు మృతి
ABN , First Publish Date - 2020-02-24T09:04:43+05:30 IST
జధాని తరలింపు ప్రకటనతో మనో వేదనకు గురైన ఎర్రబాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు కోలా సీతారావమ్మ(80) మృతి చెందారు. గతంలో ఆమె రాజధాని
అమరావతి: రాజధాని తరలింపు ప్రకటనతో మనో వేదనకు గురైన ఎర్రబాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు కోలా సీతారావమ్మ(80) మృతి చెందారు. గతంలో ఆమె రాజధాని నిర్మాణానికి తనకున్న రెండెకరాల భూమిని ఇచ్చారు.