కరోనాతో గాంధీ ఆస్పత్రి దగ్గర మహిళ మృతి

ABN , First Publish Date - 2020-04-11T01:21:46+05:30 IST

కరోనాతో గాంధీ ఆస్పత్రి దగ్గర ఓ మహిళ మృతి చెందింది. చికిత్స పొందుతున్న మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్లు టెస్ట్‌లు చేయించారు.

కరోనాతో గాంధీ ఆస్పత్రి దగ్గర మహిళ మృతి

హైదరాబాద్‌: కరోనాతో గాంధీ ఆస్పత్రి దగ్గర ఓ మహిళ మృతి చెందింది. చికిత్స పొందుతున్న మహిళకు కరోనా లక్షణాలు ఉండటంతో  ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్లు టెస్ట్‌లు చేయించారు. రిపోర్ట్‌లో పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే గాంధీ ఆస్పత్రి దగ్గర 2గంటల పాటు అంబులెన్స్‌లోనే మహిళ ఉంచారు. చివరకు అంబులెన్స్‌లో మృతి మహిళ చెందింది.

Updated Date - 2020-04-11T01:21:46+05:30 IST