బావిలో పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-01-21T07:47:16+05:30 IST

మండలంలోని దర్గాహొన్నూరులో బుధవారం ఓ మహిళ బావి లో పడి మృతి చెందింది

బావిలో పడి మహిళ మృతి


బొమ్మనహాళ్‌, జనవరి 20: మండలంలోని దర్గాహొన్నూరులో బుధవారం ఓ మహిళ బావి లో పడి మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గోవిందవాడ గ్రామా నికి చెందిన తిమ్మక్క (62) అనే మహిళకు కొంతకాలంగా మ తి స్థిమితం లేదు. ఆమె మంగళవారం నుంచి కనప డకకుండా పోయింది. గ్రామంలోని బావిలో బుధవారం శవమై కనిపించింది. మృతురాలికి భర్త మాల తిప్పే స్వామి, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2021-01-21T07:47:16+05:30 IST