వాటర్ హీటర్ నుంచి విద్యుత్ ప్రవహించి మహిళ మృతి
ABN , First Publish Date - 2020-07-16T14:49:52+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వాటర్ హీటర్ నుంచి విద్యుత్ ప్రవహించడంతో నూనె జ్యోతి అనే మహిళ మృతి చెందింది.