టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ..

ABN , First Publish Date - 2021-02-28T08:30:53+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని కోరుకుంటూ శనివారం ఆ పార్టీ కార్యకర్తలు మెట్ల మార్గంగుండా మోకాళ్లపై సింహగిరి చేరుకున్నారు

టీడీపీ విజయాన్ని కాంక్షిస్తూ..

జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని కోరుకుంటూ శనివారం ఆ పార్టీ కార్యకర్తలు మెట్ల మార్గంగుండా మోకాళ్లపై సింహగిరి చేరుకున్నారు. మధురవాడ ప్రాంతానికి చెందిన టీడీపీ అభిమానులు కొండదిగువన కొబ్బరికాయలు కొట్టి తమ పార్టీ అభ్యర్థులంతా విజయం సాధించాలని, మేయర్‌ పీఠం దక్కాలని కోరుకుంటూ పూజలు చేశారు. అనంతరం మోకాళ్లపై మెట్లెక్కి అప్పన్నను దర్శించుకున్నారు.

- సింహాచలం

Updated Date - 2021-02-28T08:30:53+05:30 IST