తాళ్ళచెరువు సమీపంలో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2020-08-06T23:14:39+05:30 IST

తాళ్ళచెరువు సమీపంలో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీలు

తాళ్ళచెరువు సమీపంలో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీలు

గుంటూరు: అచ్చంపేట మండలం తాళ్ళచెరువు సమీపంలో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. అటవీప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న 450  తెలంగాణ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-08-06T23:14:39+05:30 IST