ములుగు జిల్లాలో గాలి దుమారం బీభత్సం
ABN , First Publish Date - 2022-04-29T02:42:01+05:30 IST
జల్లాలోని మంగపేట, కన్నాయిగూడెంలో గాలి
ములుగు: జల్లాలోని మంగపేట, కన్నాయిగూడెంలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం శనగకుంటలో మంటలు భారీగా ఎగసిపడుతోన్నాయి. దీంతో ఆదివాసిగూడెం తగలబడుతోంది. అనేక కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశఆరు. అయితే ఇంత ఘోరం జరుగుతున్నా ఫైర్ సిబ్బంది పత్తాలేకుండా పోయారు. చీకట్లో ఊరికి దూరంగా పిల్లలతో ఆదివాసీలు పరుగులు పెడుతున్నారు.