ఇంతటితో ఆగలేదు.. మరిన్ని చర్యలు తీసుకుంటాం
ABN , First Publish Date - 2020-05-23T07:52:50+05:30 IST
కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద రూ.1.7 లక్షల కోట్లు ఇచ్చాం. తాజాగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ పేరిట 20.97 లక్షల కోట్లు...
కరోనాతో కుదేలైన ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద రూ.1.7 లక్షల కోట్లు ఇచ్చాం. తాజాగా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ పేరిట 20.97 లక్షల కోట్లు ప్రకటించాం. ఇంతటితో ఆగిపోలేదు. ఇది విరామమే.
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి