నిర్మల్: తానూర్ మండలంలో అడవి పందుల బీభత్సం
ABN , First Publish Date - 2021-06-19T03:04:24+05:30 IST
జిల్లాలోని తానూర్ మండలం బస్టాండ్ దగ్గర అడవి పందులు బీభత్సం
నిర్మల్: జిల్లాలోని తానూర్ మండలం బస్టాండ్ దగ్గర అడవి పందులు బీభత్సం సృష్టించాయి. పలు దుకాణాల్లోకి అడవి పందులు చొరబడ్డాయి. దీంతో దుకాణదారులు గురయ్యారు. దుకాణదారులు అప్రమత్తమై తరిమి కొట్టడంతో అడవి పందులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.