శ్రీశైలంలో అడవిపంది దాడి
ABN , First Publish Date - 2020-06-07T09:38:18+05:30 IST
:శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్దకు శనివారం ఓ అడవి పంది రాగా.. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టరు ఢీకొంది. ఆ గాయాలకు తాళలేక అది రోడ్డుపైకి పరుగులు తీసింది. అప్పుడే ఆ దారిన వస్తున్న నల్గొండ జిల్లా
కర్నూలు (కల్చరల్), జూన్ 6:శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్దకు శనివారం ఓ అడవి పంది రాగా.. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టరు ఢీకొంది. ఆ గాయాలకు తాళలేక అది రోడ్డుపైకి పరుగులు తీసింది. అప్పుడే ఆ దారిన వస్తున్న నల్గొండ జిల్లా చిట్యాలకి చెందిన నరసింహ అనే వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.