విజయనగరం జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-12-11T01:08:20+05:30 IST

జిల్లాలోని శృంగవరపుకోట మండలం కొత్తూరులో

విజయనగరం జిల్లాలో దారుణం

విజయనగరం: జిల్లాలోని శృంగవరపుకోట మండలం కొత్తూరులో దారుణం చోటుచేసుకుంది. నిద్రపోతున్న భర్త ముఖంపై వేడి నూనెను భార్య పోసింది. భర్త గంగునాయుడికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో భార్య ఈ దారుణానికి ఒడిగట్టింది. భార్య సత్యవతిపై పోలీసులకు బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. 



Updated Date - 2021-12-11T01:08:20+05:30 IST