పెళ్లయిన 20 రోజుల్లోనే భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2020-09-11T22:07:23+05:30 IST

పాతబస్తీలో పెళ్లయిన 20 రోజుల్లోనే భర్తను హత్య చేసిన భార్య...

పెళ్లయిన 20 రోజుల్లోనే భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్‌: పాతబస్తీలో దారుణం జరిగింది. టప్పచబుత్ర పీఎస్‌ పరిధిలోని ముజాహిద్ నగర్‌లో తాగుడుకు బానిసై నిత్యం వేధిస్తున్నాడని భర్త అస్లాం(25)ను రోకలిబండతో కొట్టి చంపిన భార్య సమ్రీన్. వీరికి పెళ్లయిన 20 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు.   

Updated Date - 2020-09-11T22:07:23+05:30 IST