పంజాబ్లో బాలిక హత్యాచారంపై మాట్లాడరేం?
ABN , First Publish Date - 2020-10-25T09:39:10+05:30 IST
పంజాబ్లో ఆరేళ్ల బాలిక హత్యాచారంపై కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ఎందుకు మౌనం వహిస్తున్నారు? బిహార్ నుంచి ఆమె కుటుంబం వలస వచ్చింది...
పంజాబ్లో ఆరేళ్ల బాలిక హత్యాచారంపై కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ఎందుకు మౌనం వహిస్తున్నారు? బిహార్ నుంచి ఆమె కుటుంబం వలస వచ్చింది. ఆ దళిత బాలికకు జరిగిన ఘోరం వారికి పట్టదా? ఎంపిక చేసిన అత్యాచార ఘటనల గురించే మాట్లాడతారా?
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్