45 ఏళ్లకే పెన్షన్ హామీ ఏమైంది?: సీపీఐ
ABN , First Publish Date - 2020-02-20T10:58:15+05:30 IST
రాష్ట్రంలో 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన పెన్షన్లు...
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన పెన్షన్లు, రేషన్కార్డుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు.