గణతంత్ర దినోత్సవానికి వినూత్న స్వాగతం

ABN , First Publish Date - 2021-01-26T05:42:07+05:30 IST

తేతలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యా ర్థులు 72 నెంబరు ఆకారంలో ఒదిగి భారత మాతను కీర్తిస్తూ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు.

గణతంత్ర దినోత్సవానికి వినూత్న స్వాగతం
72 నెంబరు ఆకారంలో కూర్చున్న విద్యార్థులు

తణుకు రూరల్‌, జనవరి 25: తేతలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యా ర్థులు 72 నెంబరు ఆకారంలో ఒదిగి భారత మాతను కీర్తిస్తూ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలికారు. ఈ సందర్భ ంగా ప్రఽధానోపాధ్యా యులు ఎం.ఏడుకొ ండలు మాట్లాడుతూ సంపూర్ణ స్వాతంత్య్రం 71 సంవత్సరాలు పూర్తయినట్లు తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బి.యం.గోపాల్‌రెడ్డి, కె.శ్రీనివాసు, రమేష్‌, అనూరాధ, రమా దేవి, రాజకుమారి, ప్రతాప్‌కుమార్‌, గంగాఽభవాని పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T05:42:07+05:30 IST