మాస్క్‌ లేకుంటే బస్సు ఎక్కించుకోం..

ABN , First Publish Date - 2021-04-11T05:11:25+05:30 IST

మాస్క్‌ ధరించకుంటే బస్సు ఎక్కించుకునేది లేదని ఆర్టీసీ ఆర్‌ఎం ఎం.శ్రీనివాసరావు స్ప ష్టం చేశారు.

మాస్క్‌ లేకుంటే బస్సు ఎక్కించుకోం..
ప్ర యాణికులతో మాస్కులు పెట్టిస్తున్న ఆర్‌ఎం శ్రీనివాసరావు

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 10 : మాస్క్‌ ధరించకుంటే బస్సు ఎక్కించుకునేది లేదని ఆర్టీసీ ఆర్‌ఎం ఎం.శ్రీనివాసరావు  స్ప ష్టం చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం మాస్క్‌లు లేని ప్ర యాణికులకు అవగాహన కల్పించి స్వయంగా మాస్క్‌లు తొడిగారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగు తుండడంతో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్నారు. కార్య క్రమంలో ఏలూరు డిపో సెక్యూరిటీ సిబ్బంది, చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంబాబు, ఎ.మార్కండే యులు, డిపో మేనేజర్‌ సునీత, పీఆర్వో నరసింహం పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-11T05:11:25+05:30 IST