పశ్చిమగోదావరి జిల్లాలో 329 టెన్త్ పరీక్షా కేంద్రాలు

ABN , First Publish Date - 2020-05-23T14:52:43+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో 329 టెన్త్ పరీక్షా కేంద్రాలు

పశ్చిమగోదావరి జిల్లాలో 329 టెన్త్ పరీక్షా కేంద్రాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో 329 పదో తరగతి పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.  50 వేల 27 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు ఎంచుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. 

Updated Date - 2020-05-23T14:52:43+05:30 IST