తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం

ABN , First Publish Date - 2020-10-29T00:56:52+05:30 IST

తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం

తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం శ్రీవాసవి పంచాయతన క్షేత్రంలో వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. సుమారు కోటిన్నర విలువైన నాలుగు వందల యాభై కేజీలతో వెండి రథం తయారైంది. రాష్ట్రంలోనే మొదటి సారిగా తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వెండి రథోత్సవం జరిగింది. కరోనా నిబంధనలకు లోబడి పట్టణ వీధుల గుండా ఊరేగించారు.


Updated Date - 2020-10-29T00:56:52+05:30 IST