ఏలూరు పోలీస్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2021-01-26T15:20:50+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.

ఏలూరు పోలీస్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు జాతీయపతాకాన్ని ఎగురవేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అందరికీ ఆకట్టుకుంది. 

Updated Date - 2021-01-26T15:20:50+05:30 IST