పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం..కరోనాతో ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-05-06T17:05:32+05:30 IST

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరో కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పెనుమంట్రలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ

పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం..కరోనాతో ఇద్దరు మృతి

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి మరో కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ ఘటన పెనుమంట్రలో చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, అతని భార్య గత రెండు వారాల క్రితం కరోనా బారినపడ్డారు. కరోనాతో బాధపడుతున్న వీరు జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. వీరిద్దరు కరోనాతో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-05-06T17:05:32+05:30 IST