AP: ద్వారకాతిరుమలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2022-03-23T13:53:58+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రెండు కిరాణా షాప్ యజమానుల ఇళ్లల్లో భారీగా వంట నూనెలు పట్టుబడ్డాయి. ఎటువంటి బిల్లులు, ట్రేడింగ్ లైసెన్స్లు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 3.8 టన్నుల వంటనూనెలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు... యజమానులపై కేసులు నమోదు చేశారు.