కృష్ణా జూట్ మిల్లుకు లాకౌట్...రోడ్డున పడ్డ కార్మికులు

ABN , First Publish Date - 2022-01-27T14:13:11+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రసిద్ధి చెందిన కృష్ణా జూట్ మిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది.

కృష్ణా జూట్ మిల్లుకు లాకౌట్...రోడ్డున పడ్డ కార్మికులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రసిద్ధి చెందిన కృష్ణా జూట్ మిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. దీంతో రెండువేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జనపనార కొరత, అధిక రేటు వలన మిల్లును మూసేసినట్లు యాజమాన్యం తెలిపింది. అయితే ఫ్యాక్టరీ తెరవాలని కార్మికులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-01-27T14:13:11+05:30 IST