AP: పశ్చిమగోదావరి జిల్లాలో దొంగల హల్చల్
ABN , First Publish Date - 2021-11-25T13:54:47+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం బుట్టాయిగూడెం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. తెల్లవారుజామున రామాలలయంలో చోరీకి దుండగులు యత్నించారు. స్థానికులు వెంబడించడంతో ఘటనా స్థలంలో కారును వదిలి దొంగిలించిన టూ వీలర్ వాహనంపై దొంగలు పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.