కారు ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:50:46+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు.

కారు ఢీకొని యువకుడి మృతి

చింతలపూడి, జనవరి 15 : రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. చింతలపూడి మండలం చింతకాయల కొత్తగూడెంకు చెందిన మాతంగి నవీన్‌ (21) మరో ఇద్దరి స్నేహితులతో కలిసి మోటార్‌ సైకిల్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ సంఘటనలో నవీన్‌ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇరువురు  గాయా లపాలయ్యారు. వీరిని మెరుగైన చికిత్సకు ఏలూరు తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-01-16T05:50:46+05:30 IST