మద్యం మత్తులో యువకుల బీభత్సం

ABN , First Publish Date - 2021-01-15T15:57:33+05:30 IST

తూ.గో. జిల్లా: మద్యం మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు.

మద్యం మత్తులో యువకుల బీభత్సం

తూ.గో. జిల్లా: మద్యం మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు. కాకినాడ-సామర్లకోట మధ్య కోటిపల్లి రైల్వే వంతెనపైనుంచి రాళ్ల దాడి చేశారు. రోడ్డుపై వెళ్లేవారిపై రాళ్లు విసరడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో వాహనదారులు ఒక్కసారిగా హడలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-01-15T15:57:33+05:30 IST