నోట్లతో వాసవి అమ్మవారికి ప్రత్యేక అలంకారం
ABN , First Publish Date - 2020-10-23T15:13:27+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడవ రోజు శ్రీ లక్ష్మీ దేవి అలంకారంలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నోట్లతో ప్రత్యేక అలంకార పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు.