మహాలక్ష్మిదేవి అలంకరణలో కుంకుళ్లమ్మ
ABN , First Publish Date - 2020-10-23T15:08:46+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు కుంకుళ్లమ్మ అమ్మవారు శ్రీమహాలక్ష్మిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు.