పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-17T15:21:25+05:30 IST

శ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నేటి నుండి దసరా

పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నేటి నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  మొదటిరోజు శ్రీ బాల అలంకరణలో వాసవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించేందుకు భక్తులకు అనుమతి ఇస్తున్నారు.

Updated Date - 2020-10-17T15:21:25+05:30 IST