పశ్చిమగోదావరి జిల్లాలో వాహన తనిఖీలు

ABN , First Publish Date - 2020-08-15T22:21:10+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో వాహన తనిఖీలు

పశ్చిమగోదావరి జిల్లాలో వాహన తనిఖీలు

పశ్చిమగోదావరి: జిల్లాలోని జీలుగుమిల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ దగ్గర పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. తెలంగాణా నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.లక్షా 5 వేలు విలువ చేసే 140 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తసుకున్న పోలీసులు రెండు లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-08-15T22:21:10+05:30 IST