పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపుపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2020-08-07T14:05:57+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపుపై ఉక్కుపాదం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం ఇసుక ర్యాంపుపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఉక్కుపాదం మోపారు. బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 19 ఇసుక లారీలు సీజ్ చేశారు. ఈ వ్యహారంలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.