AP: ద్వారకా తిరుమలలో ఘనంగా సుదర్శన హోమం
ABN , First Publish Date - 2021-08-22T17:55:05+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా జరుగుతోంది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో సుదర్శన హోమం ఘనంగా జరుగుతోంది. ఈరోజు హోమంలో భాగంగా పూర్ణాహుతి నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతితో సుదర్శన హోమం ముగియనుంది. పూర్ణాహుతి కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, ఆలయ ఈఓ సుబ్బారెడ్డిపాల్గొన్నారు.