జంగారెడ్డిగూడెంలో వర్జీనియా పొగాకు బేళ్లు స్వాధీనం

ABN , First Publish Date - 2021-07-08T15:21:48+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న వర్జీనియా

జంగారెడ్డిగూడెంలో వర్జీనియా పొగాకు బేళ్లు స్వాధీనం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి వద్ద  అక్రమంగా రవాణా చేస్తున్న వర్జీనియా పొగాకు బేళ్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  సుమారు మూడు లక్షల విలువైన 17 బేళ్లను అధికారులు  పట్టుకున్నారు. బేళ్లను తరలిస్తున్న లారీ, ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. 

Updated Date - 2021-07-08T15:21:48+05:30 IST