పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం
ABN , First Publish Date - 2021-05-12T14:54:15+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పూర్తిగా మబ్బులమయంగా మారడంతో పాటు పలుచోట్ల వర్షాలు కురిశాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పూర్తిగా మబ్బులమయంగా మారడంతో పాటు పలుచోట్ల వర్షాలు కురిశాయి. నిన్న రాత్రి మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.