సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

ABN , First Publish Date - 2022-06-29T05:22:55+05:30 IST

సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీకాం త్‌రెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
ప్రసంగిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి

రాజంపేట, జూన్‌ 28: సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీకాం త్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాజంపేట పట్టణంలోని తోట కళ్యాణ మండపంలో జరిగిన రాజంపేట నియోజక వర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ వైసీపీ నాయకు లు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి,  శ్రీనివాసులురెడ్డి, చిదానం దగౌడ్‌, సుబ్బారెడ్డి, ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి,  యోగీశ్వర్‌ రెడ్డి, యల్లారెడ్డి, తంబెల వేణుగోపాల్‌రెడ్డి, ఆరు మండలా ల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:22:55+05:30 IST