ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం
ABN , First Publish Date - 2021-10-25T00:48:40+05:30 IST
కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్కు ఆదివారం రంగారెడ్డి ఙల్లా శంషాబాద్ అంతర్జాతీయ
శంషాబాద్: కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్కు ఆదివారం రంగారెడ్డి ఙల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్ ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. రాజేంద్రనగర్ డెయిరీ ఫాంలో జరిగిన ఓ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రిని బీజేపీ నేతలు సన్మానించారు. తమిళనాడు బీజేపీ ఇన్చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు.