కోడిపందాల శిబిరం దగ్గర ఘర్షణ
ABN , First Publish Date - 2021-01-14T23:51:01+05:30 IST
కోడిపందాల శిబిరం దగ్గర ఘర్షణ
అంబాజీపేట: తూర్పుగోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలం మాచవరంలో ఘర్షణ చోటుచేసుకుంది. కోడిపందాల శిబిరం దగ్గర మద్యం మత్తులో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మామూళ్లు అందడంతో పోలీసులు పందెం శిబిరాల వైపు కన్నెత్తి చూడటలేదని సమాచారం.