కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అవంతి

ABN , First Publish Date - 2021-09-16T23:20:18+05:30 IST

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలనే కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో అన్నవరం

కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: అవంతి

అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలనే కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం.. ప్రసాద్ స్కీంలో అన్నవరం  దేవస్థానాన్ని గుర్తించిందని చెప్పారు. ఇప్పటికే సింహాచలం దేవస్థానానికి కూడా ప్రసాద్ స్కీంలో చోటు దక్కిందని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నాలుగు జోన్లుగా విభజించి టూరిజం  దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.



Updated Date - 2021-09-16T23:20:18+05:30 IST